ఓం శ్రీ గురుభ్యోoనమః  
19....ఏప్రిల్.... 2020  ఆది వారం (భాను వాసరే), శ్రీ శార్వరి నామ  సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, తిధి:  ద్వాదశి రా 1.06 ఆ తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాభాద్ర పూర్తి, యోగం :  బ్రహ్మం రా 8.18 ఆ తదుపరి ఐంద్రం,  కరణం : కౌలువ మ 12.15 ఆ తదుపరి తైతుల  రా 1.06 వరకూ తదు…
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తా .. రాష్ట్ర మంత్రి అవంతి
విశాఖపట్నం (ఉదయజ్యోతి) : జోన్ 1 ఆరో వార్డు పరిధి బక్కన్నపాలెం గ్రామములో పోతిన వెంకటరమణబాబు జ్ఞాపకార్థం వారి కుమారులు పోతిన విజయ్ వినాయిక్, పోతిన సూర్యారావు పోతిన మూర్తిబాబు, దన సహాముతో బక్కన్నపాలెం గ్రామ ములో కూరగాయలు, నిత్యా వసరకులు పంపిణి కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రంలో ముఖ్య అతిధి గా మంత…
Image
రిపోర్టర్ కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ......
. ఈరోజు ఉదయ జ్యోతి దినపత్రిక ఎడిటర్ గణేష్, సబ్ ఎడిటర్ శ్రీనివాస్ కలిసి పీఎం పాలెం కార్ షెడ్ దగ్గరలో ఉంటున్న  కరెక్ట్ న్యూస్ పత్రిక రిపోర్టర్ వెంకట్రావు గారి ఇంటి వద్దకు వెళ్లి వారికి నిత్యావసర సరుకులు కుటుంబానికి ఐదు కేజీలు బియ్యం కేజీ కంది పప్పు నూనె ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఇతను చ…
Image
వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా దూరం..... విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి.పద్మావతి
విశాఖపట్నం(ఉదయజ్యోతి):  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే  కరోనా దూరమవుతుందని విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి.పద్మావతి సూచించారు. జిల్లాలో పలు గ్రామాలలో తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన  ఆమె ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై …
Image
2వ విడత నిత్యవసర సరుకులు సత్వరమే పంపిణీ ........... పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్.
విశాఖపట్నం(ఉదయజ్యోతి):  ఏ ఒక్క నిరుపేద ఆకలితో ఉండకూడదు అని   రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ అధికారులకు ఆదేశించారు.  శుక్రవారం 2వ విడత నిత్యవసర సరకుల పంపిణీపై ఆయన  ఉదయం 5.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ విడత రేషన్ పంపిణీలో నిత్యవసర సరకుల పంపిణీలో లబ్ధిదారులు భౌతిక దూరం పా…
Image
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి సిద్ధమవుతున్న గంధం
విశాఖపట్నం(ఉదయజ్యోతి):  ఈ నెల 26న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి  చందనోత్సవ మహోత్సవానికి  శనివారం ఉదయం 7.30 గంటలకు చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. దేవస్థానం ఈవో వేంకటేశ్వర రావు, ఆలయ ప్రధానార్చకులు,వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్…
Image